దుబాయ్ లో గుండెపోటుతో మృతి

18601చూసినవారు
దుబాయ్ లో గుండెపోటుతో మృతి
రాజంపేట మండల కేంద్రానికి చెందిన జొన్నల రవి ఉపాధి నిమిత్తం తొమ్మిదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. బుధవారం అతను ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ వార్త విని అతని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని వీలైంనత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్