మండల విద్యాశాఖ అధికారికి ఘనంగా సన్మానం

63చూసినవారు
మండల విద్యాశాఖ అధికారికి ఘనంగా సన్మానం
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఎంఈఓగా పదోన్నతి పొందిన నిట్టూరి ఆనంద్ రావును ఆదివారం ఆర్య క్షత్రియ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు నిట్టు వెంకట్ రావు, సుధాకర్ రావు, జాదవ్ కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్