కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఒంటెద్దు సాయిలు ఈనెల 16న కామారెడ్డి రైల్వేస్టేషన్ వద్ద తన బండిని అన్న కొడుకు శ్యాంకు అప్పజెప్పి రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లాడు ఓ వ్యక్తి. తిరిగి ఇప్పటివరకు కూడా ఇంటికి రాలేదని అతని భార్య అనిత తెలిపింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.