మాచర్లకు పిన్నెల్లి సోదరులు?

56చూసినవారు
మాచర్లకు పిన్నెల్లి సోదరులు?
ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ మాచర్లకు రానున్నట్లు అతని అనుచరులు చెబుతున్నారు. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా మాచర్లకు రానున్నట్లు తెలుస్తోంది. అల్లర్ల తర్వాత వీరు రాష్ట్రాన్ని వీడారు. కాగా, మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్