డ్రగ్స్ కేసులో ముగ్గురు అరెస్ట్: ఎల్లారెడ్డి డీఎస్పీ

63చూసినవారు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు నిర్వహించారు. వారి వద్ద 280 గ్రాముల ఆల్ఫాజోలం, 55 గ్రాముల గంజాయి, 140 గ్రాముల క్లోరో హైడ్రెడ్, 10 వేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముగ్గురిపై యాంటీనార్కటిక్ డ్రగ్స్ కింద కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్