భానుడి భగభగలు...

1897చూసినవారు
భానుడి భగభగలు...
నిజామాబాద్ జిల్లా పలు నియోజకవర్గాలలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో మంగళవారం ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్