హైదరాబాదు కు తరలి వెళ్ళిన సిరికొండ మండల ప్రజాపతి నిధులు

570చూసినవారు
హైదరాబాదు కు తరలి వెళ్ళిన సిరికొండ మండల ప్రజాపతి నిధులు
అంబేద్కర్132 జయంతి ని పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అంబేద్కర్ విగ్రహం అవిస్కరణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మెన్ నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్దన్ ఒలింపిక్ సంఘం ఉపద్యక్షుడు ధర్పల్లి జడిపిటిసి బాజీ రెడ్డి జగన్మోహన్ అదేశంతో సిరికొండ నుండి భారీ జనసమూహం తో బైల్ దేరారు యం పి డి ఒ వారి సిభంది ప్రజాప్రతినిధులు మరియు సిరికొండ ప్రజలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్