బాధిత కుటుంబాలను పరామర్శించిన టేస్కబ్ చైర్మన్ రవీందర్ రావు

165చూసినవారు
బాధిత కుటుంబాలను పరామర్శించిన టేస్కబ్ చైర్మన్ రవీందర్ రావు
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో విద్యుదాఘాతానికి మరణించిన బానోతు రవి నీల కుటుంబాలను పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టేస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వీర్నపల్లి జెడ్ పి టి సి గూగుల్ కళావతి ఎం సి చైర్మన్ కొండ రమేష్ గౌడ్ జడ్పీ కోఆప్షన్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డి డైరెక్టర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్