బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

50చూసినవారు
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సోమవారం టియుసిఐ యూనియన్ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ. బీడీ కార్మికుల జీవన భృతిని 4016 పెంచుతామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, 9 నెలలు గడుస్తున్న ఉలుకు పలుకు లేదని అన్నారు. తక్షణమే బీడీ కార్మికుల భృతిని 4016 రూపాయలకు పెంచాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్