సిరికొండ ప్రజలను బయపెట్టించిన ఉరుములు ‌మెరుపులు పిడుగులు

2666చూసినవారు
సిరికొండ ప్రజలను బయపెట్టించిన ఉరుములు ‌మెరుపులు పిడుగులు
సిరికొండ మండల కేంద్రములో కనగందుల వాడలో గల కనగందుల (ముత్తెన) రాములు ఇంటికి పైన గురువారం ఉదయం 1: 15 ని ఉరుములతో కూడిన మెరుపులు వర్షం కొద్దిగా దానికి తోడు పిడుగులు పడినప్పుడు ఊరి ప్రజలు భయంతో చూచరు అని రాములు తెలిపారు. గోడలకు పక్కన కాకుండా ఇంటి పైన పడితే పెద్ద ప్రమాదం జరిగెది అని అన్నారు. ఒక పక్క తగిలింది కాబట్టి ప్రమాదం తప్పింది అని‌ అన్నారు. చూడటానికి అధికారులు గాని ఎవరు రాలేదు అని అన్నారు. కొద్దిగా నష్టం జరిగింది. అయిన అధికారులు ఎవరు రాకపోవడం బాధాకరంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్