మక్లూర్ మండలంలో పర్యటించిన వినయ్ కుమార్ రెడ్డి

553చూసినవారు
మక్లూర్ మండలంలో పర్యటించిన వినయ్ కుమార్ రెడ్డి
ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాక్లూర్ మండలంలో మంగళవారం పర్యటించారు. మండలంలోని అమ్రాద్, ముత్యం పల్లి, ఒడ్యాట్ పల్లి, మదన్ పల్లి, గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో వందరోజుల లోపే నాలుగు గ్యారెంటీలను పూర్తి చేసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్