నిజామాబాద్ జిజిహెచ్ ను సందర్శించిన ప్రత్యెక కేంద్ర బృందం

71చూసినవారు
నిజామాబాద్ జిజిహెచ్ ను సందర్శించిన ప్రత్యెక కేంద్ర బృందం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంగళవారం ప్రత్యేక కేంద్ర బృందం సందర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 185 క్షయ వ్యాధి నిర్మూలన కేంద్రాలలో నిజామాబాద్ ఒకటని గాలి ద్వారా సంక్రమించే వ్యాధులలో ప్రధానంగా క్షయ(టి. బి) ముఖ్యమైనదని దానిని నిర్మూలించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ప్రతిమరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్