జిల్లా ప్రజలకు అలర్ట్.. అటు వైపు వెళ్లొద్దు

59చూసినవారు
జిల్లా ప్రజలకు అలర్ట్.. అటు వైపు వెళ్లొద్దు
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని ఇందిరమ్మ వరద ప్రవాహ కాలువ పరివాహక ప్రాంత ప్రజలకు ప్రాజెక్టు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ప్రాజెక్టు నుంచి ఇందిరమ్మ వరద కాలు ద్వారా 5000 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నామన్నారు. కాగా చేపలు పట్టేవారు, పశువుల కాపర్లు సామాన్య ప్రజలు ఎవరూ కాకతీయ కాలువలోకి దిగొద్దని.. ప్రమాదానికి గురికావద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్