ప్రజల కోసం ఏం చేయాలనే విషయమై సీఎం రేవంత్ కు క్లారిటీ ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.. నిజామాబాద్ కలెక్టర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. త్వరలో ధరణి పోర్టల్ను రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. దీనికి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.