ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కమిషనర్ - ఆర్. వి కర్ణన్

85చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కమిషనర్ - ఆర్. వి కర్ణన్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం తెలంగాణ వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమం శాఖ కమిషనర్ ఆర్. వి కర్ణన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించి తగిన సూచనలు ఇచ్చారు. ఆసుపత్రికి కావలసిన అవసరాలని గురించి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఆర్. వీ. కర్ణన్ దృష్టికి తీసుకెళ్లారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. వారి వెంట ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్