నిజామాబాద్ వాసికి రవీంద్ర భారతిలో సన్మానం

67చూసినవారు
నిజామాబాద్ వాసికి రవీంద్ర భారతిలో సన్మానం
తెలంగాణ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బాల్యము దుర్గారావు, కార్యదర్శి కీర్తి యుగేందర్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సభలో మేరు సంఘానికి సేవ చేస్తూ BC ఉద్యమాల్లో, సామజిక కార్యక్రమాలలో తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిజామాబాద్ వాసి కొట్టూరి చంద్రకాంత్ ని హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో రాష్ట్ర BC కార్పొరేషన్ చైర్మన్ గోపిశెట్టి, నిర్మల జగ్గారెడ్డి, నాయకులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్