నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవు

74చూసినవారు
నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవు
నిజామాబాద్‌ అర్బన్: సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో పని చేయాలని, వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల పనితీరు మెరుగుపడేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి గురువారం సూచించారు. విద్యా వ్యవస్థను పటిష్టపర్చి విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్