బిజెపి బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శనివారం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి , మోహన్ రెడ్డి వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్, తదితరులు ఉన్నారు.