పురుగుల మందు సేవించి మహిళ ఆత్మహత్య

83చూసినవారు
పురుగుల మందు సేవించి మహిళ ఆత్మహత్య
తాడ్వాయి మండల కేంద్రంలో మహమ్మద్ ఫాతిమా బేగం(45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ. వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఎస్ఐ. మాట్లాడుతూ. పురుగుల మందు సేవించిన తల్లిని కుమారుడు హుటాహుటిన ఆటోలో జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి, అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఎస్ఐ కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్