May 09, 2024, 09:05 IST/బోధన్
బోధన్
సాలూరలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం
May 09, 2024, 09:05 IST
సాలూర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరిచిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లె రమేష్, బుయ్యన్ సురేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.