అయోధ్య ఆలయంలో లీకేజీ లేదు: నృపేంద్ర మిశ్ర

61చూసినవారు
అయోధ్య ఆలయంలో లీకేజీ లేదు: నృపేంద్ర మిశ్ర
అయోధ్య రామమందిరం గర్భగుడిలో పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు వచ్చిన ఆరోపణల్ని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర తోసిపుచ్చారు. 'ఆలయ నిర్మాణ పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాను. పైకప్పు నుంచి నీరు కారడంలేదు. కరెంటు వైర్ల కోసం పెట్టిన పైపుల్ని ఇంకా మూయకపోవడంతో అందులోంచి నీరు లోపలికి వచ్చింది. రెండో అంతస్తు పైకప్పు నిర్మాణం పూర్తయితే నీరు రావడం ఆగిపోతుంది’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్