ఓటర్లను తనిఖీ చేయట్లేదు: మాధవీలత

70చూసినవారు
ఓటర్లను తనిఖీ చేయట్లేదు: మాధవీలత
ఓటేయడానికి వచ్చిన మహిళా ఓటర్లను సిబ్బంది సరిగ్గా తనిఖీ చేయలేదని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆరోపించారు. ఓటర్ల ముఖాలను చూడమని మహిళా కానిస్టేబుళ్లను పోలీస్ అధికారులు ఆదేశించడం లేదని ఆమె అన్నారు. 90 శాతం పోలింగ్ బూతుల్లో అధికారులు రాజీపడినట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయం తాను పోలీసులను అడిగితే అది తమ బాధ్యత కాదని చెబుతున్నారని మాధవీలత అన్నారు.

సంబంధిత పోస్ట్