కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం

78చూసినవారు
కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణను ప్రభుత్వం విపక్షాలతో చర్చిస్తోంది. బడ్జెట్‌తో పాటు సభ ముందుకు రానున్న బిల్లుల జాబితాను వారికి వివరిస్తోంది.

సంబంధిత పోస్ట్