వచ్చేవారం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌?

62చూసినవారు
వచ్చేవారం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌?
ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ సదుపాయాన్ని వచ్చే వారం ఆరంభించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. దీని కోసం ఏపీ శాండ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్, అదే పేరుతో యాప్‌ను గనులశాఖ సిద్ధం చేసింది. ఇందులో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నారు. త్వరలో ఈ పోర్టల్, యాప్‌ల పనితీరును సీఎం చంద్రబాబుకు వివరించి.. ఆయన ఆమోదం తర్వాత అధికారికంగా వీటిని ఆరంభించనున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ తెలియని వారికి, గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది బుకింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్