ఈడీ కేసుల్లో 3 శాతమే రాజకీయ నాయకులవి: మోదీ

63చూసినవారు
ఈడీ కేసుల్లో 3 శాతమే రాజకీయ నాయకులవి: మోదీ
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ స్పందించారు. ‘అవినీతిపరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3 శాతమే రాజకీయ నాయకులవి ఉన్నాయి. మిగతా 97 శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవే’ అని మోదీ అన్నారు.

సంబంధిత పోస్ట్