కష్టపడే వారికే పార్టీలో గుర్తింపు: హరీశ్‌రావు

77చూసినవారు
కష్టపడే వారికే పార్టీలో గుర్తింపు: హరీశ్‌రావు
కష్టపడే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తాం. ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్‌ తీరు. కాంగ్రెస్‌ది ఇచ్చే గుణం కాదు.. ఎగవేసే గుణం.' అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్