భారత్‌పై నోరుపారేసుకున్న పాక్‌

56చూసినవారు
భారత్‌పై నోరుపారేసుకున్న పాక్‌
భారత్‌పై పాకిస్థాన్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నవ భారతంతో గణనీయమైన ముప్పు పొంచి ఉందని ఐరాసకు పాక్‌ శాశ్వత ప్రతినిధి మునీర్‌ అక్రమ్‌ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనక భారత్‌ హస్తం ఉందంటూ ఆ మధ్య బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిని ఉద్దేశించి మునీర్‌ కొద్దిరోజుల క్రితం ఐరాసలో మాట్లాడారు. ‘‘నవ భారతంతో ముప్పు పొంచి ఉంది’’ అంటూ నిరాధార ఆరోపణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్