పిల్లులను నియమించుకుంటున్న పాకిస్థాన్.. ఎందుకంటే?

57చూసినవారు
పిల్లులను నియమించుకుంటున్న పాకిస్థాన్.. ఎందుకంటే?
పాకిస్థాన్ ప్రభుత్వం పిల్లులను నియమించుకుంటోంది. ఆ దేశ పార్లమెంటు భవనంలో ఎలుకల బెడద ఎక్కువ అవ్వటంతో వాటిని వేటాడేందుకు పిల్లులే మార్గమని భావిస్తోంది. ఇందుకోసం రూ.12లక్షల బడ్జెట్‌ను కూడా కేటాయించింది. పార్లమెంటు భవనంలో పలు కార్యాలయాల్లోని ఫైళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అధికారులకు ఎలుకల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.

సంబంధిత పోస్ట్