రూ.500 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టారు: చంద్రబాబు (వీడియో)

79చూసినవారు
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 'వైసీపీ పాలనలో రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. రుషికొండ కట్టడాలు.. ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడమే. భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా మింగేశారు. పల్నాడు ప్రాంతంలో చాలా అడవులను కొట్టేశారు. నాయకులు ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు రారాజులుగా ఉండకూడదు.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్