చెలరేగిన పాండ్య.. భారత్ భారీ స్కోరు

70చూసినవారు
చెలరేగిన పాండ్య.. భారత్ భారీ స్కోరు
T20WC సూపర్-8లో బాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 196/5 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ 27 బంతుల్లో 50* పరుగులతో అదరగొట్టారు. కోహ్లి 37, పంత్ 36, దూబే 34, రోహిత్ 23, సూర్య 6 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్, రిషాద్ చెరో 2 వికెట్లు, షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్