మెట్రోలో దొంగను చితకబాదిన ప్రయాణికులు.. వీడియో వైరల్

52చూసినవారు
ఈ మధ్య కాలంలో ఏదో కారణం చేత ఢిల్లి మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు మెట్రోలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ప్రయాణికుల వస్తువులు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం అతడిని చితకబాదారు. ఈ క్రమంలో ఆ దొంగ పారిపోవాలని చూసినా అతడిని వదలకుండా దేహశుద్ది చేశారు. చివరకు ఆ దొంగ ఎలాగోలా వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్