మోదీపై ప్రజలు తీవ్ర అసంతృప్తి: ఖర్గే

66చూసినవారు
మోదీపై ప్రజలు తీవ్ర అసంతృప్తి: ఖర్గే
ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదని, దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రైతులు, నల్లధనం, ద్రవ్యోల్బణం ఇతర అంశాలపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్