కాంగ్రెస్ హామీలను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదు: రాజ్‌నాథ్ సింగ్‌

74చూసినవారు
కాంగ్రెస్ హామీలను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోపై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ గ్యారంటీల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఆచ‌ర‌ణ‌సాధ్యం కాని హామీల‌ను కాంగ్రెస్ పార్టీ త‌న మేనిఫెస్టోలో పొందుప‌రిచింద‌ని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్