లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. ఆచరణసాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిందని ఆరోపించారు.