BJP, RSS పాయిజన్‌ లాంటి వాళ్లు: ఖర్గే

81చూసినవారు
BJP, RSS పాయిజన్‌ లాంటి వాళ్లు: ఖర్గే
దేశంలోని అధికార బీజేపీ (BJP) పై, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌ (RSS) పై కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి బహిరంగసభలో ఖర్గే ప్రసంగించారు. దేశంలో బీజేపీ నియంత పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ విషం లాంటివని, ఆ విషాన్ని రుచి చూస్తే చచ్చిపోతారని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్