యువత కోసం 5 పథకాలతో పీఎం ప్యాకేజీ

74చూసినవారు
యువత కోసం 5 పథకాలతో పీఎం ప్యాకేజీ
లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టామన్నారు నిర్మలా సీతారామన్. అందులో భాగంగా ఐదు పథకాలతో కలిపి పీఎం ప్యాకేజీ తీసుకొచ్చామన్నారు. దీనికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ను కేటాయించామన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్