PMEGP.. నిరుద్యోగులకు 35 శాతం సబ్సిడీతో రూ.50 లక్షల లోన్

58చూసినవారు
PMEGP.. నిరుద్యోగులకు 35 శాతం సబ్సిడీతో రూ.50 లక్షల లోన్
కేంద్ర ప్రభుత్వం 'ప్ర‌ధాన‌మంత్రి ఉపాధి క‌ల్ప‌న ప‌థ‌కం (PMEGP)' ద్వారా నిరుద్యోగులకు లోన్లు అందజేస్తోంది. పారిశ్రామిక వేత్తలుగా రాణించాలనుకునే వారు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు లోన్ పొందొచ్చు. లోన్‌పై గ్రామీణ ప్రాంతాల వారికి 35 శాతం, పట్టణ ప్రాంతాల వారికి 25 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్