ఓటీటీలో దూసుకుపోతున్న ‘పోచర్’

576చూసినవారు
ఓటీటీలో దూసుకుపోతున్న ‘పోచర్’
కేరళలో 2015లో జరిగిన అతిపెద్ద ఏనుగు దంతాల స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ ఆధారంగా తీసిన చిత్రమే ‘పోచర్’. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ సినిమా సంచలనంగా మారింది. బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఈ సిరీస్‌ను నిర్మించింది. ఈ సినిమాను మొత్తం 8 ఎపిసోడ్ల క్రైమ్ డ్రామాగా తన కెరీర్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న రిచీ మెహతా క్రియేట్ చేశారు. మరి మీరు కూడా ఈ సినిమాను చూశారా? ఎలా అనిపించింది?

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్