అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా కొనసాగిన పోలింగ్

574చూసినవారు
అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా కొనసాగిన పోలింగ్
ఏపీలో చాలా చోట్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మచిలీపట్నం, గన్నవరం నియోజకవర్గాలు, శ్రీ సత్య సాయి జిల్లాల్లో రాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈసీ లెక్కల ప్రకారం 78.25 శాతం మేర పోలింగ్ నమోదైంది. పూర్తి పోలింగ్ శాతం ఈరోజు తెలియనుంది.

సంబంధిత పోస్ట్