దేశ వ్యాప్తంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

10688చూసినవారు
దేశ వ్యాప్తంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. దీంతో ఎవరు ముందంజలో ఉంటారో, ఎవరు ఓడిపోతారోనన్న చర్చ, ఉత్కంఠ అందరిలో కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్