భారీ విరాళమిచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు

76చూసినవారు
భారీ విరాళమిచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు
వరద సహాయక చర్యల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని విరాళం ఇచ్చారు. రూ.10.60 కోట్లను సీఎం చంద్రబాబుకు అందజేశారు. వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పని చేశారని, ఇప్పుడు ఒకరోజు జీతాన్ని సాయం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కొనియాడారు.

సంబంధిత పోస్ట్