ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు

85చూసినవారు
ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు
ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. జలవనరుల శాఖ ఇంజినీర్లు రెండు భారీ క్రేన్లను తీసుకొచ్చారు. 50 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉన్న ఈ క్రేన్లతో పనులు జరుగుతున్నాయి. పడవలను తొలగించి దిగువకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్