ఓటీటీలోకి వచ్చేసిన 'ప్రేమలు' మూవీ

64చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన 'ప్రేమలు' మూవీ
మలయాళంలో రూపొందిన 'ప్రేమలు' సినిమా, ఫిబ్రవరి 9వ తేదీన అక్కడ విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. నస్లెన్ - మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమాకి, గిరీశ్ దర్శకత్వం వహించాడు. దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా మంచి లాభాలను రాబట్టిన ఈ సినిమా శుక్రవారం నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథలో ప్రేక్షకులకు ఏం నచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్