ఈ నెల 30న నల్లొండ జిల్లా మట్టపల్లిలో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మొట్టమొదటి సన్నాహక సమావేశం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రారంభించనున్నారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.