ధరల మంట

58చూసినవారు
ధరల మంట
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఏ రకం కూరగాయలైనా కిలో రూ.60-80 వరకు పలుకుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లిగడ్డ రూ.60గా ఉంది. నిత్యావసరాల ధరలు నిత్యం పెరిగిపోతుండటంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతులు తగ్గడంతోనే రేట్ల ప్రభావం పడిందని వ్యాపారులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్