ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానెల్ నయా రికార్డ్

590చూసినవారు
ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానెల్ నయా రికార్డ్
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఈ క్రమంలో గత రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డును నెలకొల్పింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ఛానెల్‌గా మోడీ ఛానెల్ నిలిచింది. 9.90 మిలియన్ల మంది ప్రాణప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు.

సంబంధిత పోస్ట్