పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం.. 15 ఓవర్లలో 200

68చూసినవారు
పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం.. 15 ఓవర్లలో 200
పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. 15 ఓవర్లలోనే 201 పరుగులు చేశారు. ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ 54, రిలీ రోసోవ్ 26 కొట్టారు. బెయిర్‌స్టో 97, శశాంక్ 19 క్రీజులో ఉన్నారు. విజయానికి 26 బంతుల్లో 55 పరుగులు అవసరం.

సంబంధిత పోస్ట్