పూరీ రత్న భాండాగారం.. తెరుచుకోనున్న వేళ సర్పాల భయం!

55చూసినవారు
పూరీ రత్న భాండాగారం.. తెరుచుకోనున్న వేళ సర్పాల భయం!
జులై 14 పూరీ జగన్నాథ ఆలయంలోని రహస్య గదిని తెరిచేందుకు సిద్ధమైన అధికారులను సర్పభయం వెంటాడుతోంది. జగన్నాథుని విలువైన ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి ఈ రహస్య గదిలో భద్రపరిచారు. ‘‘రత్న భాండాగారం తెరిచేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించి.. అనుమతి కోసం ప్రభుత్వానికి పంపాం. గది తెరిచే వేళ పాములు పట్టేవారు, ఓ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని కోరాం’’ అని టెంపుల్‌ నిర్వహణ అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్