రాజకీయాలకు వంగ‌వీటి రాధా గుడ్ బై?

82చూసినవారు
రాజకీయాలకు వంగ‌వీటి రాధా గుడ్ బై?
AP: విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో మరో సంచ‌ల‌నం చోటుచేసుకుంది. వంగ‌వీటి రాధా రాజ‌కీయ స‌న్యాసం చేయనున్నట్లు తెలుస్తోంది. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు సమాచారం. ఈ నిర్ణ‌యం వెనుక రాజ‌కీయ కారణాలతో పాటు, కుటుంబ కార‌ణాలు ఉన్నాయ‌ని టాక్. ప‌ద‌వుల కోసం పాకులాడ‌కుండా పార్టీలో ప‌నిచేసినా త‌న‌కు గుర్తింపు లేద‌న్న వాదన ఒకవైపు వినిపిస్తుండగా, నిల‌క‌డ‌లేని మ‌న‌స్త‌త్వం వంటివి రాధా గ్రాఫ్‌కు అడ్డంకిగా మారాయని రాజకీయంగా చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్