ధర్మేంద్ర ప్రధాన్ పై రాహుల్ ఫైర్

65చూసినవారు
ధర్మేంద్ర ప్రధాన్ పై రాహుల్ ఫైర్
లోక్ సభలో నీట్ పేపర్ లీక్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. నీట్ అంశంపై రాహుల్ మాట్లాడుతూ.. పేపర్ లీక్ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీక్ పై CBI విచారణ జరుపుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్