'రాజధాని ఫైల్స్' మోషన్ పోస్టర్ రిలీజ్

1074చూసినవారు
అమరావతి రైతుల ఉద్యమం నేపథ్యంలో దర్శకుడు భాను తెరకెక్కించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. ఈనెల 15న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. 'రైతు బిడ్డలారా ఒక్కటవ్వండి' అనే నినాదంతో ఈ వీడియో సాగింది. ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలో నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్